ఢిల్లీలో రూ.300 కోట్లు సంపాదించిన 'నకిలీ వీసా రాకెట్' గుట్టురట్టు (వీడియో)

63பார்த்தது
దేశ రాజధాని ఢిల్లీలో గత ఐదేళ్లలో దాదాపు 5000 ఫేక్ వీసాలు తయారు చేసి, రూ.300 కోట్లు సంపాదించిన నకిలీ వీసా రాకెట్‌ను పోలీసులు చేధించారు. నకిలీ వీసాపై ఇటలీకి వెళ్లేందుకు యత్నించిన ఓ వ్యక్తి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అధికారుల చేతికి చిక్కడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏజెంట్‌కు రూ.10 లక్షలు ఇచ్చి తాను నకిలీ వీసా పొందినట్లు సదరు వ్యక్తి పోలీసులకు తెలిపాడు. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురు అరెస్టయ్యారు.

தொடர்புடைய செய்தி