బెంగళూర్ మహిళ హత్యలో సహోద్యోగి పాత్ర?

65பார்த்தது
బెంగళూర్ మహిళ హత్యలో సహోద్యోగి పాత్ర?
బెంగళూర్‌లో మహాలక్ష్మీ అనే 29 ఏళ్ల యువతిని 52 భాగాలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సహోద్యోగే మహాలక్ష్మిని హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సదరు నిందితుడిని ‘‘ముక్తి’’గా గుర్తించారు. మహాలక్ష్మీ వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని ముక్తి వ్యతిరేకించినట్లు సమాచారం. అయితే, ఈ వేరే వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

தொடர்புடைய செய்தி