ఏపీపీఎస్సీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

61பார்த்தது
ఏపీపీఎస్సీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఏపీలో గ్రూప్-2 పరీక్షలపై గందరగోళం నెలకొనడంతో సీఎం చంద్రబాబు APPSCపై ఆగ్రహం వ్యక్తం చేశారు. CM ఆదేశాలపై APPSC స్పందించకోవడంతో ఆయన మండిపడ్డట్లు తెలుస్తోంది. గ్రూప్-2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కోర్టులో మార్చి 11న విచారణ దృష్ట్యా అప్పటి వరకు పరీక్ష వాయిదా వేయాలని APPSCకి లేఖ రాశారు. రిజర్వేషన్ రోస్టర్ సమస్య సరిదిద్దాకే పరీక్ష నిర్వహించాలన్నది ప్రభుత్వ అభిమతమని CM తెలిపారు
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி