గురుకుల పాఠశాలలో మళ్లీ విద్యార్థుల మధ్య ఘర్షణ

74பார்த்தது
గురుకుల పాఠశాలలో మళ్లీ విద్యార్థుల మధ్య ఘర్షణ
మెదక్ జిల్లా తూప్రాన్ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆదివారం అర్థరాత్రి 12.00 గంటలకు తొమ్మిదో తరగతి విద్యార్థులపై 10వ తరగతి విద్యార్థులు ముకుమ్మడి దాడి చేశారు. ఈ దాడి విషయాన్ని 9వ తరగతి విద్యార్థులు.. తమ తల్లిదండ్రులకు తెలిపారు. సోమవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు రెసిడెన్షియల పాఠశాలకు చేరుకుని... ప్రిన్సిపాల్‌తో వాగ్వివాదానికి దిగారు.

தொடர்புடைய செய்தி