దారుణం.. ఆవులను ఈడ్చుకెళ్లి బండిలోకి ఎక్కించారు (వీడియో)

1556பார்த்தது
యూపీలోని ఉన్నావ్ ప్రాంతంలో తాజాగా దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సఫీపూర్ నగర్ పంచాయితీలో ఆవుల పట్ల కొందరు కనికరం లేకుండా ప్రవర్తించారు. వాటిని తాడుతో కట్టి ఈడ్చుకెళ్లారు. అనంతరం బండిలోకి ఎక్కించారు. ఆ సమయంలో ఆవులను కర్రలు విరిగేలా విచక్షణా రహితంగా కొట్టారు. దీనిపై గోసంరక్షకులతో పాటు జంతు సంరక్షణ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవులను ఈడ్చుకెళ్లిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி