ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా అశుతోష్‌ శర్మ

64பார்த்தது
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా అశుతోష్‌ శర్మ
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ ఒక్క వికెట్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. LSG ఇచ్చిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని 9 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఢిల్లీని గెలిపించిన అశుతోష్‌ శర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్ దక్కింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అశుతోష్ 66* (31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) DC విజయంలో కీలకపాత్ర పోషించారు.

தொடர்புடைய செய்தி