వర్క్ షాప్ ఉద్యోగుల నిరసన కార్యక్రమం

56பார்த்தது
వర్క్ షాప్ ఉద్యోగుల నిరసన కార్యక్రమం
మందమర్రి ఏరియా సింగరేణి వర్క్ షాప్ లో కార్మికులు టూల్ డౌన్ చేసి ధర్నా చేపట్టారు. కొద్దిరోజులుగా వర్క్ షాప్ ఉద్యోగులకు ప్లేడేలు కేటాయించక అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో సిబ్బంది, ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. మిషన్ షాప్, ఇతర సెక్షన్ల ఉద్యోగులకు ప్లేడేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం యాక్టింగ్ డివైజిఎంకు వినతి పత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி