28న‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిరసన

51பார்த்தது
28న‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిరసన
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం కల్తీపై మందమర్రి పట్టణంలో ఈనెల 28న నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు మందమర్రి పట్టణ హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ తీరును నిరసిస్తూ పాదయాత్ర ద్వారా నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி