ప్రధానిగా మోడీని మూడోసారి గెలిపించాలి: సూర్యకాంత్

80பார்த்தது
ప్రధానిగా మోడీని మూడోసారి గెలిపించాలి: సూర్యకాంత్
నేరడిగొండ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు సంతోష్ సింగ్ ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. బోథ్ అసెంబ్లీ కన్వీనర్ సూర్యకాంత్ మాట్లాడుతూ. బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతీ గ్రామంలో ముమ్మరంగా ప్రచారం చేయాలన్నారు. ప్రధానిగా మోడీని మూడోసారి గెలిపించాలని ప్రజలను కోరారు.

தொடர்புடைய செய்தி