ప్రధాని మోడీతోనే అభివృద్ధి సాధ్యం

54பார்த்தது
దేశ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మోడీని మరోసారి ప్రధాని మంత్రి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వార్డు నెంబర్ 45 లో బిజెపి ఎంపీ అభ్యర్థి నగేష్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుస్తూ కరపత్రాలు అందిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మోడీ నేతృత్వంలో పదేళ్లలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు.

தொடர்புடைய செய்தி