ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా

52பார்த்தது
ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా
హెచ్‌పీజెడ్‌ టోకెన్‌ మొబైల్‌ యాప్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ప్రముఖ నటి తమన్నా భాటియా ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. యాప్‌ ద్వారా బిట్‌కాయిన్‌, క్రిప్టోకరెన్సీలను మైనింగ్‌ సాకుతో చాలామంది ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే, ఇందులో తమన్నా భాటియాపై ఎలాంటి నేరారోపణలు లేవు. కానీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గౌహతి కార్యాలయంలో విచారించింది. తమన్నాను ఈడీ విచారించడం ఇది రెండోసారి.

தொடர்புடைய செய்தி