నది దాటుతుండగా ప్రమాదం (షాకింగ్ వీడియో)

77பார்த்தது
బీహార్‌లోని పుర్నియా జిల్లాలో గురువారం పెను ప్రమాదం తప్పింది. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కొందరు వ్యక్తులు వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పపై నీటిలో వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు అదుపుతప్పి వెదురు కర్రల తెప్ప పక్కకు ఒరిగిపోయింది. దీంతో తెప్పపై ఉన్న 20 మంది నదిలో పడిపోయారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

தொடர்புடைய செய்தி