కత్తితో బెదిరించి మహిళపై ఇద్దరు వ్యక్తుల సామూహిక అత్యాచారం

54பார்த்தது
కత్తితో బెదిరించి మహిళపై ఇద్దరు వ్యక్తుల సామూహిక అత్యాచారం
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లాలోని నాలాసోపరా ప్రాంతంలోని సంతోష్ భవన్‌లో కత్తితో బెదిరించి 32 ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను జితేంద్ర యాదవ్, ఏవీ జైస్వాల్‌గా గుర్తించారు. బాధిత మహిళ వాంగ్మూలం ఆధారంగా వారిపై BNS సెక్షన్లు 70(1), 351(2) కింద కేసు నమోదు చేశారు. వారిని పట్టుకునే ఆపరేషన్ కొనసాగుతోంది.

தொடர்புடைய செய்தி