లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణిపై కేసు నమోదు

73பார்த்தது
లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణిపై కేసు నమోదు
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్యపై కేసు నమోదైంది. బిహార్‌లోని సారణ్ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా జరిగిన అక్రమాలు, అనంతరం జరిగిన గొడవల్లో ఒక వ్యక్తి మరణించడం తదితర ఘటనలకు సంబంధించి నమోదైన FIRలో ఆమె పేరును చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. సారణ్‌లో బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢీపై మహాగఠ్‌బంధన్ తరపున రోహిణి పోటీ చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி