ప్రధాన మంత్రి శ్రమయోగి మంధన్ యోజన స్కీం ద్వారా నెలకు రూ.3,000 పొందొచ్చు

57பார்த்தது
ప్రధాన మంత్రి శ్రమయోగి మంధన్ యోజన స్కీం ద్వారా నెలకు రూ.3,000 పొందొచ్చు
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమయోగి మంధన్ యోజన అనే పథకం ప్రవేశపెట్టింది. వీధి వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, మత్స్యకారులు.. ఇతర పరిశ్రమల వారు ఈ పథకానికి అర్హులు. ఈ స్కీం కింద నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు కట్టాల్సి ఉంటుంది. దీని కింద 60 ఏళ్లు నిండిన తర్వాత లబ్ధిదారునికి రూ. 3000 పెన్షన్ అందుకుంటారు. లబ్ధిదారుడు మరణిస్తే, లబ్దిదారుని జీవిత భాగస్వామికి 50% పెన్షన్ రూపంలో లభిస్తుంది. లింక్ : https://maandhan.in/

தொடர்புடைய செய்தி