భారీ వర్షాల కారణంగా మరో 28 రైళ్లు రద్దు: ద.మ రైల్వే

55பார்த்தது
భారీ వర్షాల కారణంగా మరో 28 రైళ్లు రద్దు: ద.మ రైల్వే
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా మరికొన్ని రైళ్లు రద్దయ్యాయి. 28 రైళ్లను రద్దు చేయగా, కొన్నింటిని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు సీపీఆర్వో శ్రీధర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. వర్షాల కారణంగా సోమవారం వరకు 496 రైళ్లు రద్దు కాగా.. 152 సర్వీసులను దారి మళ్లించారు. తాజాగా 28 రైళ్లు రద్దు చేశారు.

தொடர்புடைய செய்தி