Jul 21, 2024, 00:07 IST/కామారెడ్డి
కామారెడ్డి
షబ్బీర్ అలీని సన్మానించిన నాయకులు
Jul 21, 2024, 00:07 IST
ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని శనివారం కాంగ్రెస్ నాయకులతో పాటు పలువురు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్నందుకు వచ్చిన షబ్బీర్ అలీ దోమకొండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, తిర్మల్ గౌడ్, శ్రీకాంత్, రామచంద్రం, గణేష్, అల్లే రవి, శివ శంకర్, ప్రభాకర్, నాగేంద్రవర్మ, సాప శ్రీనివాస్ లు శాలువాలు కప్పి సన్మానించారు.