May 15, 2024, 06:05 IST/వేములవాడ
వేములవాడ
ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన మల్కపేట రైతులు
May 15, 2024, 06:05 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు బుధవారం ధర్నా చేపట్టారు. నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు ప్రక్రియను అధికారులు ఎవరు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతుల హెచ్చరించారు.