విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేత

83பார்த்தது
కోవూరు మండలంలోని జె. బి. ఆర్ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ నందు గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు వైస్ ఎంపీపీ శివుని నరసింహులు విచ్చేశారు. స్కూల్లో చదివి పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్న నలుగురు విద్యార్థులకు నగదు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி