అనంతపురంకు టీమ్ ఇండియా క్రికెటర్లు

62பார்த்தது
అనంతపురంకు టీమ్ ఇండియా క్రికెటర్లు
అనంతపురం వేదికగా ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 5 నుంచి అనంతపురం, బెంగళూరులో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా జట్టు అనంతపురం చేరుకున్నారు. ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేస్తున్నారు. మంగళవారం టీమ్-సీ, టీమ్-బీ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది.

தொடர்புடைய செய்தி