డివైఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు వెంకటరత్నంకి మాతృవియోగం

50பார்த்தது
డివైఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు వెంకటరత్నంకి మాతృవియోగం
డివైఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు పులిపాటి వెంకటరత్నం తల్లి పులిపాటి నరసమ్మ శుక్రవారం మరణించారు. శనివారం నెల్లూరు రూరల్ పరిధిలోని పొదలకూరు రోడ్డు శాంతినగర్ లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, టిడిపి క్లస్టర్ ఇంచార్జి రఘు, వామపక్ష నాయకులు పాల్గొని ఆమెకు ఘనంగా నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி