ప్రభుత్వ విధానాల ఫలితంగా రవాణా రంగం నిర్వీర్యం

81பார்த்தது
ప్రభుత్వ విధానాల ఫలితంగా రవాణా రంగం నిర్వీర్యం
ప్రభుత్వ విధానాల వలన రవాణా రంగం నిర్వీర్యం అవుతున్నదని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పేర్కొన్నారు, బుధవారం నగరంలోని పప్పుల వీధిలో జరిగిన లారీ వర్కర్స్ యూనియన్ శాఖ మహాసభల సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ మంజూరు, రిజిస్ట్రేషన్ మంజూరు చేసే అధికారాన్ని ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడం సరి అయింది కాదన్నారు, లారీ వర్కర్స్ యూనియన్ శాఖ కార్యదర్శిగా ఎస్ అంకయ్య ఎన్నికయ్యారు.

தொடர்புடைய செய்தி