ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలు

85பார்த்தது
ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలు
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు గాయపడ్డ సంఘటన ఆదివారం దోర్నాల మండలం కొత్తపల్లి వద్ద చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ లో మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி