గుండెపోటుతో జనసేన నాయకుడు మృతి

57பார்த்தது
గుండెపోటుతో జనసేన నాయకుడు మృతి
ప్రకాశం జిల్లాలోని పుల్లలచెరువు మండలం మర్రివేముల గ్రామంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో స్థానిక జనసేన నాయకుడు శెట్టి చెన్నకేశవులు మృతి చెందాడు. చెన్నకేశవులు మృతి పట్ల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు విచారం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు శనివారం 9 గంటలకు మర్రివేములలో జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி