ఏపీ టూరిజం శాఖ డైరెక్టర్ గా గౌతమ్ రాజ్

74பார்த்தது
ఏపీ టూరిజం శాఖ డైరెక్టర్ గా గౌతమ్ రాజ్
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ పాకనాటి గౌతం రాజు ఏపీ టూరిజం శాఖ డైరెక్టర్ గా మంగళవారం నియమితులయ్యారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో ప్రజలు ఏపీ టూరిజం శాఖ డైరెక్టర్ గా ఎంపికైన పాకనాటి గౌతమ్ రాజుకు పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி