ఒంగోలు: విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పెంపొందించాలి

55பார்த்தது
ఒంగోలు: విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పెంపొందించాలి
విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు అన్ని అంశాలలో విషయ పరిజ్ఞానం పెంపొందించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సరియా తెలిపారు. ఒంగోలులోని కేంద్ర విద్యాలయంలో జరిగిన మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మంగళవారం మాట్లాడారు. పిల్లలలో ఉన్న సృజనాత్మకత గుర్తించి అందుకు అనుగుణంగా బోధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మనీషా కుమార్, స్టెప్ సీఈఓ లోకేశ్వర రావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி