హింసాత్మక ఘటనలు జరిగితే కఠిన చర్యలు

56பார்த்தது
రానున్న గణేష్ ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, అలా కాకుండా హింసాత్మక ఘటనలు జరిగితే చర్యలు కఠినంగా ఉంటాయని కనిగిరి సీఐ ఖాజావలి హెచ్చరించారు. కనిగిరిలోని పోలీస్ స్టేషన్ లో బుధవారం జరిగిన పీస్ కమిటీ సమావేశంలో సిఐ మాట్లాడుతూ మంచిగా ఉంటే పోలీసులు మంచిగా ఉంటారని, మతపరమైన విద్వేషాలు రెచ్చగొడితే కఠినంగా కేసులు పెడతామని, ఆ కేసుల్లో ఇరుక్కుంటే ఉద్యోగాలు కూడా రావని సిఐ హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி