విజయవాడ వరద బాధితులకు భారీ విరాళం

63பார்த்தது
విజయవాడ వరద బాధితులకు భారీ విరాళం
విజయవాడలో సంభవించిన వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు దోర్నాల రేషన్ డీలర్స్ అసోసియేషన్ ముందుకొచ్చారు. ఈమేరకు శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో నియోజకవర్గం టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుకు రూ.లక్ష నగదును అందించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులను ఆయన అభినందించారు. వరద బాధితుల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు అందిస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி