108 ఆంబులెన్స్ లో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

55பார்த்தது
108 ఆంబులెన్స్ లో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
108 అంబులెన్స్ లో గర్భిణీ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. త్రిపురాంతకం మండలం హసనాపురం గ్రామానికి చెందిన అనిలకుమారి ఆదివారం పురిటి నొప్పులతో బాధపడుతుంది. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు ఫోన్ చేశారు. గర్భిణీ మహిళను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమమని 108 అంబులెన్స్ వైద్య సిబ్బంది తెలిపారు.

தொடர்புடைய செய்தி