లడ్డును సొంతం చేసుకున్న స్వామి రంగారెడ్డి

51பார்த்தது
లడ్డును సొంతం చేసుకున్న స్వామి రంగారెడ్డి
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం నాగులవరం గణేష్ ఉత్సవాల సందర్భంగా.. వినాయక స్వామికి ఏర్పాటు చేసిన గణేష్ లడ్డును కమిటీ సభ్యులు వేలంపాట నిర్వహించారు. శుక్రవారం వేలం పాటలో రికార్డు స్థాయిలో దండుగ స్వామి రంగా రెడ్డి 54, 000 రూపాయలకు గణపతి లడ్డును కైవసం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி