కంభం మండలంలో ఎన్నికల ప్రచారం

2604பார்த்தது
కంభం మండలంలో ఎన్నికల ప్రచారం
ప్రకాశం జిల్లా కంభం మండలంలో శనివారం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి కంభం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించి చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే పేదలకు మేలు కలుగుతుంది అన్నారు. 2024 ఎన్నికలలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థికే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్ధానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி