అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

55பார்த்தது
అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
బొల్లాపల్లి మండలం బండ్లమోటులో బండ్లమోటు గని పున: ప్రారంభానికి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని గని పున: ప్రారంభానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. దీంతో అనేకమందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி