విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన లేదు: లోకేశ్

65பார்த்தது
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన లేదు: లోకేశ్
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్కు ప్రైవేటీకరణ జరగనీయమని స్వయం ముఖ్యమంత్రే చెప్పారన్నారు. ‘పాదయాత్ర సమయంలో తాను ఇదే విషయం చెప్పా. గడిచిన ఐదేళ్లలో విశాఖ ఉక్కుకి ఎలాంటి సహాయం అందలేదు. ప్రైవేటీకరణ అనే ఆలోచన లేదు. కానీ దీనిపై వైసీపీ మాత్రం రోజూ పోస్టులు పెడుతోంది. వాళ్లకు ఇంకా బుద్ధి రాలేదు.’ అని నారా లోకేశ్ విమర్శించారు.

தொடர்புடைய செய்தி