రెండు రోజుల్లో కొత్త మద్యం విధానం

54பார்த்தது
రెండు రోజుల్లో కొత్త మద్యం విధానం
AP: రాష్ట్రంలో కొత్త మద్యం విధానం కింద ప్రైవేటు వ్యక్తులు మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు వీలుగా నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది. రెండు రోజుల్లో ఈ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపేలా గత వైసీపీ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్టాన్ని కూటమి ప్రభుత్వం సవరించింది. దీన్ని గవర్నర్ ఆమోదించాక 3,736 మద్యం దుకాణాల కేటాయింపునకు నోటిఫికేషన్ జారీ చేస్తారు.

தொடர்புடைய செய்தி