మంత్రి నారాయణతో వైసిపి కార్పొరేటర్ల భేటీ

55பார்த்தது
మంత్రి నారాయణతో వైసిపి కార్పొరేటర్ల భేటీ
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణతో నెల్లూరు నగరంకు సంబంధించిన ఏడు మంది కార్పొరేటర్లు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శుక్రవారం విజయవాడలోని నారాయణ క్యాంపు కార్యాలయంలో వారు ఈ మేరకు భేటీ టీడీపీ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. నారాయణకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. అనంతరం వైసిపి కార్పొరేటర్లతో పొంగూరు నారాయణ చర్చించి వారికి తెలుగుదేశం పార్టీలో తగు ప్రాధాన్యత ఇస్తామన్నారు.

தொடர்புடைய செய்தி