కార్మికులకు ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి

66பார்த்தது
మానవతా దృక్పథంతో విజయవాడ బాధిత ప్రాంతాల్లో సేవలందించడానికి వెళ్లిన మున్సిపల్ కార్మికుల్లో కొందరు అనారోగ్య సమస్యలతో తిరిగి వచ్చేస్తే వారికి కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేయడం సిగ్గుచేటు అని రూరల్ సిఐటియు కార్యదర్శి కె కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఈ విషయమై నెల్లూరు కార్పొరేషన్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా చేపట్టారు,
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி