మద్యం మత్తులో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

78பார்த்தது
మద్యం మత్తులో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
మద్యం మత్తులో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. మోదుగుల వెంకటేశ్ (32) మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో గదిలోకి వెళ్లి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி