కిరాతక తల్లీకుమార్తెలు.. మూడేళ్లలో నాలుగు హత్యలు!

85பார்த்தது
కిరాతక తల్లీకుమార్తెలు.. మూడేళ్లలో నాలుగు హత్యలు!
అప్పులు తీసుకుని, తిరిగి చెల్లించకుండా వారి ప్రాణాలు తీస్తున్న హంతక ముఠా గుట్టును గుంటూరు పోలీసులు రట్టు చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలిలోని లింగయ్య కాలనీకి చెందిన మడియాల వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి (32) సీఏ కోర్సు మధ్యలో ఆపేసింది. కంబోడియా వెళ్లి, అక్కడి వాళ్లతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడింది. అనారోగ్యానికి గురై తిరిగి తెనాలి చేరుకున్న ఆమె.. భర్తను వదిలేసి, తల్లి గొంతు రమణమ్మతో కలిసి ఉంటోంది. జల్సాలకు అలవాటు పడిన తల్లీకుమార్తెలు డబ్బు కోసం ముగ్గురు మహిళలు, ఒక పురుషుడిని విషం ఇచ్చి చంపేశారు. రెండు హత్యల్లో వీరితో పాటు తెనాలికి చెందిన రజిని, భూదేవి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி