జనసేన పార్టీ కీలక నిర్ణయం

76பார்த்தது
జనసేన పార్టీ కీలక నిర్ణయం
జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం జనసేన పలు కార్యక్రమాలు చేపట్టనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా 4 రోజుల పాటు జనసేన పార్టీ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ నెల 30న దీపారాధన, అక్టోబర్ 1న ఓం నమో నారాయణాయ మంత్ర పఠనం, 2న నగర సంకీర్తన, 3న ఆలయాల్లో భజన కార్యక్రమాలు చేపట్టనుంది.

தொடர்புடைய செய்தி