విశాఖలో అంతర్జాతీయ డేటా సెంటర్: నారా లోకేశ్

51பார்த்தது
విశాఖలో అంతర్జాతీయ డేటా సెంటర్: నారా లోకేశ్
విశాఖలో అంతర్జాతీయ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సీఐఐ సదస్సులో బుధవారం లోకేశ్ మాట్లాడుతూ.. ‘విశాఖను ప్రపంచంలోనే నం.1 ఐటీ హబ్‌గా మారుస్తాం. భోగాపురంకు ఎయిర్ పోర్టు వస్తే ఉత్తరాంధ్ర విప్లవాత్మకంగా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం దేశంలో 9వ అతిపెద్ద ఎకనమిక్ సిటీగా ఉన్న వైజాగ్‌ను 5వ ప్లేస్‌కు తీసుకొస్తాం.’ అని అన్నారు.

தொடர்புடைய செய்தி