ఇంకా వరదలోనే పలు కాలనీలు

52பார்த்தது
ఇంకా వరదలోనే పలు కాలనీలు
కొల్లూరు మండలంలో ఇటీవల వరద ప్రభావంతో మునిగిన కాలనీలు ఇప్పటివరకు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. నేటికీ మురికినీటిలోనే ఉంటున్నామని పలువురు మహిళలు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో సర్వం కోల్పోయామని వారు వాపోయారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி