కనగాలలో ఒక కుటుంబం పై కత్తులతో యువకుల దాడి

56பார்த்தது
కనగాలలో ఒక కుటుంబం పై కత్తులతో యువకుల దాడి
చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో షేక్ మస్తాన్ వలీ కుటుంబం పై యువకులు దాడి చేశారు. మస్తాన్ వలీ మరియు ఆయన భార్య ఆరిఫా, కుమార్తె అర్షబా పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. గాయపడిన వారిని స్థానికులు రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెరుకుపల్లి ఎస్సై అనిల్ తెలిపారు.

தொடர்புடைய செய்தி