ప్రతిపాడునియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా: కేంద్రమంత్రి పెమ్మసాని

59பார்த்தது
ప్రతిపాడునియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా: కేంద్రమంత్రి పెమ్మసాని
ప్రతిపాడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం వట్టిచెరుకూరు లో పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అధ్యక్షత వహించారు. మేజర్ కాలువల్లో పూడికతీతలు, నల్లమడ డ్రెయిన్ శాశ్వత పరిష్కారం తదితర అభివృద్ధి పనులు చేస్తానన్నారు. కూటమి నేతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி