రైతు శ్రేయస్సు కోసమే పొలం పిలుస్తుంది కార్యక్రమం

58பார்த்தது
రైతు శ్రేయస్సు కోసమే పొలం పిలుస్తుంది కార్యక్రమం
రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసమే పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని కాకుమాను మండల ఏవో కిరణ్మయి అన్నారు. మంగళవారం కొండపాటూరు గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు ప్రస్తుతం వరి సాగులో వచ్చే తెగుళ్లు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. వెటర్నరీ వైద్యురాలు సౌమ్య మాట్లాడుతూ పశుపోషకులు అధిక దిగుబడులు పొందేందుకు ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న పథకాలను వివరించారు.

தொடர்புடைய செய்தி