అమరావతి లో విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు

57பார்த்தது
అమరావతి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో విష జ్వరాలతో ప్రజలు మంచాన పడ్డారు. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు జలుబు, దగ్గుతో కూడిన జ్వరం ఏర్పడి ప్రజలు అధిక సంఖ్యలో బుధవారం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలి వెళ్లారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி