నారా లోకేశ్ ఆదేశాలతో బోర్లకు మరమ్మతులు

55பார்த்தது
నారా లోకేశ్ ఆదేశాలతో బోర్లకు మరమ్మతులు
తాడేపల్లి పట్టణం 10వ వార్డు వడ్డెర బజార్, 7వ వార్డు బొగ్గిళ్లు ప్రాంతం, మంగళగిరి బాప్టిస్ట్ పేట కబేళారోడ్ ప్రాంతంలో పాడైపోయిన బోర్లకు మంగళవారం మరమ్మతులు చేయించారు. చేతిపంపుల దుస్థితిని స్థానిక నాయకులు మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. స్పందించిన లోకేశ్ వెంటనే బోర్లకు మరమ్మతులు చేయాలని ఎంటీ ఏంసీ సిబ్బందిని ఆదేశించారు. ఆయన ఆదేశాలతో సిబ్బంది దగ్గరుండి చేతిపంపులకు మరమ్మతులు చేయించారు.

தொடர்புடைய செய்தி