గురజాల: గాయత్రీ దేవిగా దర్శనం ఇచ్చిన వాసవి అమ్మవారు

67பார்த்தது
పిడుగురాళ్లలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు ఆలయ అధ్యక్షుడు రఘురామయ్య ఆధ్వర్యంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గాయత్రీ దేవిగా అలంకరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

தொடர்புடைய செய்தி