గుంటూరులో సీతారాం ఏచూరి సంస్మరణ సభ

58பார்த்தது
గుంటూరులో సీతారాం ఏచూరి సంస్మరణ సభ
గుంటూరు సీపీఎం కార్యాలయంలో మంగళవారం సీపీఐ(ఎం) అఖిల భారత ప్రధాన కార్యదర్శి-మాజీ రాజ్యసభ సభ్యుడు అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించారు. ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యద శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, సీపీఎం నగర కార్యదర్శి నళినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி