గుంటూరు: విష జ్వరాల నుంచి ప్రజలను కాపాడండి

55பார்த்தது
విష జ్వరాల నుంచి ప్రజలను కాపాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ బుధవారం గుంటూరులో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పట్టణాల్లో పరిశుద్ధ పనులు చేపట్టడం ద్వారా దోమల వ్యాప్తిని నివారించవచ్చని ఆయన సూచించారు. వివిధ రకాల జ్వరాలు గ్రామాల్లో ప్రబలుతున్నాయని వైద్య అధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.