గుంటూరులో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

67பார்த்தது
గుంటూరులో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
గుంటూరులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం లాలాపేటలో నివసించే ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. మృతుడు గురునాథరెడ్డిగా గుర్తించారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி